బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకొన్న డాక్టర్ మాధవ రెడ్డి
తెలంగాణ ముద్దుబిడ్డ, జనసేన షేర్, లింగంపల్లి నియోజకవర్గ జనసైనికుడు డాక్టర్ మాధవ రెడ్డి శనివారం విజయవాడలో జరిగిన నేషనల్ అవార్డ్ ఫర్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇలాంటి విజయాలు మరెన్నో అతని చెంతకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజక వర్గం తరుపున శుభాకాంక్షలు తెలియచేయడంజరిగింది. అలాగే మాధవ రెడ్డి సేవలు పేద ప్రజలకు చేరాలని ఆకాంక్షించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-04-at-9.29.54-PM.jpeg)