కొత్త ఓట్ల పరిశీలన, నమోదులో పాల్గొన్న డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామంలో కొత్త ఓట్ల నమోదుకు సమయం (డిసెంబర్ 9) ముగుస్తున్న తరుణంలో ఓట్ల పరిశీలన, కొత్త ఓట్ల నమోదును చేయించిన గ్రామ సర్పంచ్ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో చింతలమోరి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, రాపాక ఈశ్వరరావు, జిల్లెల రవికిరణ్, సంఘ పెద్దలు పాల్గొనడం జరిగింది.