శ్రీ పద్దాల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: బి ప్రత్తిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పద్దాల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని 10116/- రూపాయిలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపి కృష్ణ, బొజ్జ బుల్లి రాజు, పల్నాటి మధుబాబు, బొజ్జ రాజు, వూట శ్రీను, వెన్నుపోతుల శివ, పసుపులేటి సత్తిబాబు, బొజ్జ నూకరాజు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.