వీరఘట్టం పట్టణంలో ఎలక్షన్ కాంపెయిన్ కార్యాచరణ సమావేశం

  • బూత్ ఇంచార్జ్ లతో పాటు కుటుంబ సాధికార సారథులు ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తు కోసం చెప్పాలి

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం పట్టణం, జామి వారి సైట్ లో టీడీపీ పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కుటుంబ సాధికార సారథులతో ఎలక్షన్ కాంపెయిన్ పై కార్యాచరణ చేయడం జరిగింది. తమ తమ బూత్ పరిధి వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తు తీసుకోని వెళ్లి ఉమ్మడి కూటమి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారి అత్యధిక మెజారిటీ తో గెలిపించే విదంగా పని చెయ్యాలని కే ఎస్ ఎస్ లనూ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బల్ల హరి బాబు, కర్రీ అప్పన్న, రాయిపల్లి రత్నాకర్, కోట అప్పడు, పప్పల మహేష్, తూముల రమేష్, నత్తల రత్న కుమార్, మారుబిల్లి ముఖలింగం, కిక్కర అప్పల నాయుడు, రామకృష్ణ, రామ రావు, ఐటీడీపీ జలుమూరు ప్రవీణ్ 13 మంది బూత్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు వీరఘట్టం మండల జనసేన నాయకులు మత్స పుండరికం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన జానీ, టౌన్ జనసేన నాయుకులు సరిపల్లి అచ్చుత్, పండు, సొండి సుమన్, పవన్ సాయి, చరణ్ జన సైనికులు బీజేపీ నాయకులు వెంకట నాయుడు, పొట్నూరు కోటీ మరియు ఎన్.డి.ఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనుకులు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.