బొలిశెట్టి సమక్షంలో జనసేనలో చేరికలు
తాడేపల్లిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు దళిత నాయకులు చాపల రమేష్, యాగర్లపల్లి ఎజ్జల రమేష్, పింకీ పవన్ శ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తాడేపల్లిగూడెం నుంచి సుమారు 35 మంది తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-18.42.42-1024x460.jpeg)