అభయ ఆంజనేయ ఆలయ నిర్మాణానికి గండి దుర్గా ప్రసాద్ విరాళం

పరవాడ మండలం, నాయుడుపాలెం పంచాయితీలో జరుగుతున్న అభయ ఆంజనేయ ఆలయ నిర్మాణానికి పెందుర్తి నియోజకవర్గం జనసేన నాయుకులు గండి దుర్గా ప్రసాద్ 10,116 /- విరాళంగా అందజేశారు.