డా.బి.ఆర్ అంబేద్కర్ కు గుంటూరు జనసేన ఘననివాళి

గుంటూరు, జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావులు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, కొప్పుల కిరణ్ బాబు, చట్రాల త్రినాద్, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మీ దుర్గ, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, గంధం సురేష్, సుధా పిచ్చయ్య, అయిలమ్ సుహాసిని, యడ్ల వెంకటేశ్వరరావు, నెల్లూరు రాజేష్, తోట ఫణి, మధు లాల్, దాసరి వెంకటేశ్వరరావు, శ్రీపతి భూషయ్య, పతేళ్ల మళ్లీ తదితరులు పాల్గొన్నారు.