కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన గురాన అయ్యలు

విజయనగరం, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణని జనసేన నేత గురాన అయ్యలు బుధవారం విశాఖపట్నంలో ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది.