మల్లప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నరసింహులు

మంత్రాలయం నియోజకవర్గం: మంత్రాలయం జనసేన పార్టీ నాయకులు పొంత నరసింహులు ఆదోని కొదమసింహం జనసేన పార్టీ ఇన్చార్జి మల్లప్ప కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో జనసైనికులు జనసేన పార్టీ తరఫున మరింత యాక్టివ్ గా ఉండాలని టిడిపి, వైకాపా పార్టీలు రెండు దొంగల పార్టీలు, టిడిపి తో పొత్తు ఉంటుందని జనసైనికులు ఎదురుచూడకండి.. అవినీతి పార్టీలకు జనసేన పార్టీ ఎప్పుడూ వ్యతిరేకము కాబట్టి పొత్తులు గురించి ఆలోచించకుండా జనసేన పార్టీకి కృషి చేయాలని తెలియజేశారు.