జనంతో జనసేన కార్యక్రమం 6వ రోజు

  • జనంతో జనసేన ఆరవ రోజు ఆముదాలవలస నియోజకవర్గం

ఆముదాలవలస మండలంలోని దివంజిపేట, శైలడా, కుమ్మరి పేట గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, సిక్కోలు.విక్రమ్ జనసేన ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఆదివారం వర్షం వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా యువకులు అందరూ తోడై ప్రతి ఇంటికి వెళ్లి జనసేన మేనిఫెస్టో తో పాటు గ్రామ సమస్యలు (ముఖ్యంగా ఊరుకి రోడ్లు) తెలుసుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు బారీ ఎత్తున పాల్గొన్నారు..

కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళకండి.. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని హెచ్చరించారు.