Razole: గ్రేస్ కు చేయూతనిచ్చిన జనసైనికులు
వేగివారిపాలెం వాస్తవ్యులు జనసైనికుడు యర్రంశెట్టి బాబి కుమార్తె దాన్విత పుట్టినరోజు సందర్భంగా నాగుల్లంక గ్రేస్ వృద్ధుల అనాధాశ్రమం మరియు రాజోలు మనోజ్ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో వారికి అవసరమైన 5,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు కాయగూరలు అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రావూరి నాగబాబు, పంచదార చినబాబు మరియు పిప్పళ్ళ నాగు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-31-at-4.25.27-PM-1024x462.jpeg)