మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించిన హుస్సేన్ ఖాన్
విజయనగరం: ప్రతి పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి. జనసేన పార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్ విజయనగరం నియోజకవర్గం పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్స్ లేని కారణంగా విద్యార్థులు తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించి పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్స్ యొక్క ఆవశ్యకతను వివరించి వెంటనే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-19.43.16-462x1024.jpeg)