జవ్వాజి రాంబాబుకి నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాథ్
ప్రకాశం జిల్లా, పొదిలి మండలం కాటురి వారి పాలెం గ్రామం నందు జనసేన కార్యకర్త జవ్వాజి రాంబాబు అకాల మరణానికి చింతిస్తూ, వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, సోము వెంకట్రావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-19-at-08.56.13-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-19-at-08.56.14-1024x461.jpeg)