కాకినాడ రూరల్ జనసేన ఆద్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3వ రోజుసోమవారం గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పిఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశానుసారం కాకినాడ రూరల్ కరప మండలం కరప గ్రామ అధ్యక్షులు పెకేటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామసచివాలయంలో సోషల్ ఆడిట్ ద్వారా జగనన్న ఇళ్ల లబ్ధిదారులు వివరాలు తెలియచేయాలనీ కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని సచివాలయం అధికారికి వినతి పత్రం అందించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, భోగిరెడ్డి గంగాధర్… ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల అంజనీ పవన్ కుమార్, జిల్లెల్ల ప్రసాద్, కాకినాడ రూరల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నల్లే ప్రసన్న కుమార్, స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.