లాయర్ల దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన మద్దతు

పాలకొల్లు: ఈ ప్రభుత్వం ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చిన యాక్ట్ 27 ఆఫ్ 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పాలకొల్లు లాయర్స్ (బార్) అసోసియేషన్ తరఫున బుధవారం గాంధీ బొమ్మల సెంటర్ నందు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా పాలకొల్లు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున నియోజక సమన్వయ కర్త శిద్దిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో లాయర్ల దీక్షకు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొనడం జరిగింది. సంఘీభావం ప్రకటించిన వారిలో పిఏసి సభ్యులు చేగొండి ప్రకాష్, జిల్లా కార్యదర్శి బోనం నరసయ్య, పట్టణ అధ్యక్షులు శిడగం సురేంద్ర, తులా రామలింగేశ్వరరావు, యలమంచిలి మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ వల్లీ, కొమ్ముల దినేష్, పినిశెట్టి శ్రీను, విన్నకోట గోపి, బిట్టా లక్ష్మినారాయణ, బొద్దాని శిరీష్, పసుపులేటి వరుణ్, పెనుమాత్స శివరామరాజు, ఆచంట శ్రీరామకృష్ణ, పెంటపాటి విజయ్, రాయి సత్యనారాయణ, ఈదా సువర్ణ రాజు, మానేపల్లి శ్రీధర్, పోకల సాయి, మిడిమించి చిన్ని, నూకల శ్రీను, అంబటి విజయ్, గణేష్, రాంప్రసాద్, పోసింశెట్టి రమేష్ నియోజకవర్గ, మండల, పట్టణ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.