నంద్యాల శ్రీనివాసుకు జనసేన నేతల పరామర్శ

మంగళగిరి, తాడేపల్లి, సీతానగరం 20వ వార్డు నివాసి జనసైనికుడు నంద్యాల శ్రీనివాస్ ఇటీవల కాలికి సర్జరీ చేపించుకొని, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన సందర్బంగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి మరియు 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన నేతలు శ్రీనివాస్ ను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరిశెట్టి శివజ్యోతి, బొల్లు నానాజీ, ఛానంశెట్టి శ్రీనివాసరావు, పుట్టుపు ప్రసాద్, సురేష్, బొల్లు దుర్గారావు, నన్నం శ్రీనివాసరావు, బొల్లు మనోజ్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment