అరకు నియోజకవర్గం స్థాయిలో జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం నాయకుడు బంగారు రామదాసు ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం స్థాయిలో జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ బుధవారం డా. వాంపూరు గంగులయ్యా, బంగారు రామదాసు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంగారు రామదాసు మాట్లాడుతూ టోర్నమెంట్ లో విజేతలకు మొదతి బహుమతి 20,000 రులు రెండవ బహుమతి 10,000 ఇవ్వడం జరుగుతుందని కావున క్రీకెట్ టోర్నమెంట్ లో వచ్చేప్రతీ క్రీడాకారులు బాధ్యతతో ఆడతారని ప్రతీ ఒకరు గెలుపు వ్యూహాలకు సిద్ధం కావాలిని అరకు నియోజకవర్గ నాయకుడు బంగారు రామదాసు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.