పాల్వంచ పట్టణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ అవగాహనా కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం ఇందిరా నగర్ కాలనీలో క్రియాశీలక సభ్యత్వం గురించి జనాల్లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ చేపట్టిన గొప్ప కార్యక్రమం 5 లక్షల భీమా గురించి జనాల్లోకి తీసుకెళ్తూ జనసేన ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి ముందుండాలని ప్రతి కుటుంబానికి క్రియాశీలక మెంబర్షిప్ ఎంతో అవసరమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్త దేవా గౌడ్, పాల్వంచ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్వంచ పట్టణంలో ప్రతి ఒక్కరు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని దేవా గౌడ్ కోరడం జరిగింది.