జీవరత్నం కుటుంబానికి జనసేన ఆర్ధిక సహాయం
పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ప్రమాదవశాత్తు మరణించిన పలివెల జీవరత్నం యొక్క కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేసిన జనసేన రాష్ట్ర మత్యకార నాయకులు కంబాల దాసు, పిఠాపురం నియోజకవర్గ నాయకులు మత్సా అప్పాజీ, పల్లెటి బాపన్నదొర, గుండ్ర దుర్గాప్రసాద్, పెనుపోతుల రామమూర్తి, పలివల నాని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-07-at-9.53.59-PM-1024x768.jpeg)