మురారి గ్రామంలో జనం కోసం జనసేన

జగ్గంపేట, “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 673వ రోజు కార్యక్రమం గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, మురారి నుండి గ్రామ అధ్యక్షులు తిక్కిశెట్టి రామాంజనేయులు, చిక్కం నవీన్, ఆరిసెట్టి సురేష్, కోరాడ శ్రీను, కోసెట్టి రాజు, దబ్బ బద్రి, అంబటి మణికంఠ, దాసరి బాలకృష్ణ, వడ్లపాటి వీరబాబు, బెండాల సురేష్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుం మల్లేష్, కోడి గంగాధర్, నార్నీ శ్రీను, అనుకుల శ్రీను, దాడిశెట్టి బాబ్జీ, కుండ్లమహంతి నూకరాజు, వేణుం సత్తిబాబు, కుండ్లమహంతి తాతాజీ, కుండ్లమహంతి సత్తిబాబు, వేణుం సత్తిబాబు, గోనేడ నుండి బుర్రే రాజు, పల్లికెల రామకృష్ణ, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, సాధనాల చక్రరావు, ఆకుల నవీన్, పసల సురేష్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.