10వ తరగతి విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం, 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపద్యంలో పాలకొండ జనసేన నాయకులు విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బోర్డు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికి ఆల్ ది బెస్ట్, అలానే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా వెళ్ళి రండి, మీరు పరీక్షలు రాసేటప్పుడు ఉత్సహంగా ధైర్యంగా నమ్మకంగా రాయండి, ఎవ్వరు ఎలాంటి ఆందోళనకి గురికావొద్దు. మీ భవిష్యత్తుకి ఇది ఒక పునాది అని చెప్పడం జరిగింది.