కార్యకర్తను ఆదుకున్న జనసేన నాయకులు

చాట్రాయి మండలం, కోటపాడు గ్రామములో జనసేన పార్టీ కార్యకర్త తండ్రి చనిపోవడం జరిగింది. చాట్రాయి జనసేన పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి 4000 రూపాయలు జనసేన పార్టీ తరుపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరీదు శివరామకృష్ణ, చక్రి, తుమ్మల జగన్, ఆరెల్లి కృష్ణ, పాపారావు అలాగే కోటపాడు గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.