పెండ్యాల గ్రామం మరియు ఎస్.అమరవరం గ్రామంలో సమస్యలపై చర్చించిన జనసేన నాయకులు

కృష్ణాజిల్లా, నందిగామ కంచికచర్ల మండలం, పెండ్యాల గ్రామం మరియు ఎస్.అమరవరం గ్రామంలో నాయకులను కలిసి, మండల అధ్యక్షులు నాయిని సతీష్ గ్రామంలో ఉన్న సమస్యలు మీద, పార్టీ బలోపేతం గురించి గ్రామ నాయకులతో చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమానికి పెండ్యాల గ్రామ నాయకులు గౌస్ భాషా, ఎస్.అమరవరం నాయకులు ట్.చిరంజీవి, సురేష్, హేమంత్, నర్సింహారావు, చంటి, జనసైనికులు పాల్గొనటం జరిగింది.