లక్ష్మీపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనక పెన్నమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన నాయకులు

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనక పెన్నమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ నాయకులు బొమ్మిడి నాయకర్ మరియు పెడన జనసేన నాయకులు ఎస్.వి. బాబు సమ్మెట, కృత్తివెన్ను మండలాధ్యక్షుడు తిరుమని రామాంజనేయులు, కూనసాని నాగబాబు, తిరుమలశెట్టి చంద్రమౌళి, ఓడుగు రాజు, ఆశీర్వాదం, ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల సూర్యనారాయణ, కొపినేటి నరేష్, కొప్పి నేటి వెంకన్న బాబు, వాసుదేవ కృష్ణ, దాసరి ఆదినారాయణ, మరియు పెద్ద ఎత్తున జనసైనికులు అమ్మవారిని దర్శించుకున్నారు.