నాదెండ్లను కలిసిన జనసేన నాయకులు

విజయవాడ, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరరావు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. విజయవాడలో ఉన్న నోవాటెల్ హోటెల్లో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు, ఇచ్చాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాసరి రాజు, నర్సన్నపేట సమన్వయకర్త బలగ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.