జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఏసి చైర్మన్ తో జనసేన నాయకులు
పశ్చిమగోదావరి, జిల్లా ప్రెసిడెంట్ కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో 14 వ తారీకున జరగబోయే కానీ మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పిఎసి చైర్మన్ మనోహర్ తో చర్చించటం జరిగింది. అలాగే పోలవరం నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీను, సిరి బాలరాజు, రెడ్డప్ప నాయుడు, విజయవాడ రామచంద్రం, జిల్లా నాయకులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్, కనకరాజు సూరి పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-08-at-8.29.02-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-08-at-8.28.46-PM-1024x682.jpeg)