కోజికొడ్ విమాన ప్రమాద బాధితులకు సంతాపం తెలిపిన జనసేనాని.

నిన్న కోజికోడ్ లో జరిగినటువంటి ప్రమాద సంఘటన పై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ఈ ప్రమాదం ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని ప్రమాద సంఘటనలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని  ఒక లేఖ ను విడుదల చేయడం జరిగింది.