వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసిన జనసేన ఎంపిపి సత్యవాణి

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలంలో బుధవారం వృద్ధులకు కొత్తగా మంజూరైన వృద్ధాప్య ఫించన్ల ను మల్కిపురం మండల జనసేన ఎంపిపి మేడిచర్ల వెంకట సత్య వాణి రాము అందజేశారు.