పలు కుటుంబలను గురుదత్ ప్రసాద్, మండపాక శ్రీను

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, జంబుపట్నం గ్రామంలో ఇటీవల కోరం సత్యనారాయణ చనిపోయారు. విషయం స్థానిక జనసైనికులు ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ లీడర్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం
కోరుకొండ మండలం, బొల్లెదుపాలెం గ్రామంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ కడియం భార్గవ్ పెద్దమ్మ కడియం వెంకటరమణ మన మరణ వార్త స్థానిక జనసైనికుల ద్వారా తెలుసుకున్న మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. వారి వెంట కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ యూత్ లీడర్ చోంగ పండు, కోరుకొండ మండల సీనియర్ లీడర్ చదువు ముక్తేశ్వరరావు, జనసేన పార్టీ సీనియర్ లీడర్ కొచ్చర్ల బాబి, కామిరెడ్డి పెద్ద కాపు తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.