జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కడియపులంక గ్రామంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఏసి సభ్యులు, ఇన్చార్జులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.