అరకు వ్యాలీలో జనసేన పార్టీ ఆత్మీయసమావేశం

అరకు వ్యాలీ జనసేన పార్టీ అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొన్నేడి లక్ష్మణ్ రావు అధ్వర్యంలో పార్టీ అభిమానులు, తమ కుటుంబ సభ్యులతో ఆత్మియసమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్నేడి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, ప్రలోబాలకు గురికావొద్దని, నీతి నిజాయితీగా ఓటువేస్తే ప్రశ్నించడానికి హక్కు ఉంటుందని అన్నారు.