దేవరపల్లి పంచాయతీ పరిధిలో నీటి సమస్య గురించి గ్రామ సచివాలయం వద్ద జనసేన నిరసన

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం పాత దేవరపల్లి పంచాయతీ పరిధిలో నీటి సమస్య గురించి గ్రామ సచివాలయం వద్ద నిరసన చేపడుతున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ గారు, మరియు జన సేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రధాన సమస్య నీటి సమస్య మరియు సైడ్ కాలువ పూడిక తీసి పారిశుద్ధ్యం చేపట్టాలని గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలోని సైడ్ కాలువ పనులు, రోడ్లు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపు నుంచి గ్రామ సచివాలయం సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బంది తెలియజేయడం జరిగింది.