అశేష జన సమూహంతో జేఎంసీ నామినేషన్
తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జేఎంసీ అశేష జన సమూహంతో బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా జయీభవ.. విజయీభవ అంటూ విరతిలకం దిద్దిన ఆకేపాటి సుభాషిణి మరియు వీరమహిళలు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-9.10.49-PM-1024x768.jpeg)
తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జేఎంసీ అశేష జన సమూహంతో బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా జయీభవ.. విజయీభవ అంటూ విరతిలకం దిద్దిన ఆకేపాటి సుభాషిణి మరియు వీరమహిళలు.