అశేష జన సమూహంతో జేఎంసీ నామినేషన్

తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జేఎంసీ అశేష జన సమూహంతో బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా జయీభవ.. విజయీభవ అంటూ విరతిలకం దిద్దిన ఆకేపాటి సుభాషిణి మరియు వీరమహిళలు.