నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం నక్కావారి పేటకి చెందిన ముప్పిరి నాగ మల్లేశ్వరరావు, పల్లికొండ వెంకటేశ్వరరావు, బీర రవి, తానేటి సురేష్ మరియు దాదాపుగా 20 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, నిప్పులేటి తారకరామారావు, తోట నాని, అందే దొరబాబు, పులపర్తి రాంబాబు, గ్రంధి నాని, తిరుమాని పూర్ణచంద్రరావు, తిరుమాని రత్నం, తిరుమాని చింతారావు, పెమ్మాడి సుధాకర్, తిరుమాని శ్రీను, మైలా నరసింహరాజు, ఎలుబంటి దుర్గా ప్రసాద్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.