మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్

పాకాల సముద్ర తీరం లో పోతయ్య గారి పాలెం మత్స్యకారులను కలిసి వారి సమస్య లను అడిగి తెలుసుకున్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ,ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ , ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చీకటి వంశీ , ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల , రాయని రమేష్ , మరియు సింగరాయకొండ మండల
జనసేన నాయకులు రాజా రవీంద్ర, యన్నం రాము, రాజేష్, కొండపల్లి సుబ్బారావు, పాడే సురేష్,బాలాజీ దేవినేని,శ్రీకాంత్,కాసుల శ్రీకాంత్, సాంబ చెన్నంశెట్టి, హరి చెన్నంశెట్టి, భరత్ అడుసుమల్లి తదితరులు పాల్గొన్నారు.