పెద్దాడ కొండబాబుని కలిసిన పంతం నానాజీ
కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలోని స్థానికులు వైసీపీ ప్రభుత్వఒ పెట్టే బాధలను నానాజీకి తెలుపుతున్న ప్రజలు మరియు నేమం గ్రామ పెద్దలు పెద్దాడ కొండబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-22.20.20-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-22.20.22-1024x462.jpeg)