క్రైస్తవ ప్రార్థనలలో పాల్గొని.. ఆశీస్సులు తీసుకున్న మాకినిడి

పిఠాపురం నియోజవర్గం, యు కొత్తపల్లి మండలం, ఉప్పాడ గ్రామంలో క్రీస్తు సువార్త సహవాస ప్రార్థన మందిరం చర్చ్ లో జరిగిన మీటింగ్ లో నాయకులు, జనసైనికుల ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినిడి శేషుకుమారి పాల్గొని.. ఏసుప్రభు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి మాకినిడి శేషుకుమారి, మరియు జనసేన మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లి రామకృష్ణ, అమినాబాద్, ఉప్పాడ జనసైనికులు వంకా కొండబాబు, దొడ్డి దుర్గాప్రసాద్, మెరుగు ఇజ్రాయిల్, సూరడా శ్రీను, మైలపల్లి రాజు, చింతకాయల జగన్నాధం, సోదే రాంబాబు, బడే మసేను, సోదే సత్తిబాబు, మైలపల్లి రవి, బొందు చిరంజీవి, కాట్లబ్బాయి, శివ రెడ్డి, బొందు బండియ్య, బొందు చిన్న, బొందు రమేష్, కోడా సిమోన్, వంకా ఆనంద్, మైలపల్లి యోహాను, మడత కొలత, మేడిపల్లి రాజు, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.