మర్రి శశిధర్ రెడ్డి గెలుపు కోసం పాదయాత్ర

తెలంగాణ, సనత్ నగర్ నియోజకవర్గం, జనసేన బలపరిచిన సనత్ నగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్ర కార్యక్రమంలో సనత్ నగర్ జనసేన ఇన్చార్జి ఎం కావ్య ముదిరాజ్, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.