శ్రీ శ్రీదేవిగౌరీశంకరుల రథోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామ శ్రీ శ్రీదేవిగౌరీశంకరుల రథోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ , ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ని ఘనంగా స్వాగతించి శాలువ తో సత్కరించిన శ్రీరంగపట్నం గ్రామస్తులు జనసైనికులు. ఈ కార్యక్రమం లో కోరుకొండ మండల జనసేన అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, కోరుకొండ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, సీతానగరం కో -కన్వీనర్ కాత సత్యనారాయణ, పినిశెట్టి సాయి ప్రసాద్, దేవన కృష్ణ, మధురుపూడి గ్రామ జనసేన కమిటీ ప్రెసిడెంట్ ఆకుల ముత్యాలరావు, చీడీపీ నాగేష్, కోరుకొండ మండల కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, కోరుకొండ జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, మేడిద వీరబాబు, గ్రామ పెద్దలు తనకాల శివాజీ, కాళ్ళ శివ, శ్రీరంగపట్నం జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతాజీ, బొబ్బిలి సత్తిబాబు, శ్రీరంగపట్నం జనసేన పార్టీ యువత అధ్యక్షులు తనకాల అజయ్ కుమార్, జాజుల కృష్ణ, గొల్ల కోటి కృష్ణ, సూర్య యాదవ్ జగత్, బొడ్డేటి వీర దుర్గ, పిల్ల ఆనంద్, కొనాల కుమార్, కనుబుద్ది అజయ్ కుమార్, దంట్టు అనిల్, దంట్టు పండు, సూరిశెట్టి సురేష్, తనకాల ప్రవీణ్, జోమ్మల ఫణీంద్ర కుమార్, జాజుల ప్రసాద్, ముత్యాల ప్రసాద్, బిశెట్టి శ్రీను, ముత్యాల కల్కి, బత్తుల హరి, నారిపిరెడ్డి రాజు, బసమ్మ, బత్తుల దుర్గా తదితరులు పాల్గొన్నారు.