దసరా నవరాత్రుల అన్నసంతర్పణలో మైలవరం జనసేన నాయకులు

మైలవరం, దసరా నవరాత్రుల సందర్బంగా కొండపల్లి రామాలయం నందు వాసవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ మోహనరావు (గాంధీ), గుడుపాటి హరికృష్ణ, పల్లపోతు బ్రాహ్మజీ, అరవింద్, మధుగుల గురవయ్య, గణేష్, మణి,రాంబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు.