తంగెళ్ళ ఉదయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడు నిమ్మకాయల

కాకినాడ, టీ టైమ్ వ్యవస్థాపకులు మరియు జనసేన నాయకులు అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని ఇటీవల పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల ఆదివారం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని స్థానిక సవేరా హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.