నాదెండ్లను కలిసిన నెల్లిమర్ల జనసేన నాయకులు
మంగళగిరి పార్టీ అఫీసులో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ పరిస్థితులు అన్నీ అడిగి తెలుసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-03-at-21.44.34-1024x682.jpeg)