యాక్సిడెంట్ అయిన జనసైనికుడిని పరామర్శించిన నేమూరి శంకర్ గౌడ్
వనపర్తి జిల్లా జనసైనికుడు బైక్ ఢికొని యాక్సిడెంట్ అయింది. దిల్ షుఖ్ నగర్ అనురాగ్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు అని సమాచారం అందిన వెంటనే స్టేట్ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ స్పందించారు. అన్న ఆదేశాల మేరకు ఎల్ బి నగర్ కోఆర్డినేటర్ శ్రీమతి శిరీష, శ్యామ్, సందీప్, బద్రి, మధు, వెంటనే హాస్పిటల్ కి చేరుకొని ఆకుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-14-at-07.33.06-1024x576.jpeg)