గురుపౌర్ణమి వేడుకలలో పాల్గొన్న నేరేళ్ల సురేష్
గుంటూరు: గురుపౌర్ణమి సందర్భంగా సోమవారం గుంటూరు నగరంలో 2 డివిజన్ నందు శ్రీ వెంకట నాగ సాయి మందిరం నందు సాయిబాబా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ల సురేష్ పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బాబావారి పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-7.04.59-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-7.05.00-PM-1-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-7.05.01-PM-2-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-7.05.00-PM-466x1024.jpeg)