భీమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం, గొర్రిపూడి గ్రామం మురుకోపోర ప్రాంతంలో వెలసిన భీమలింగేశ్వర స్వామి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామిని స్థానిక జనసేన నాయకులతో కలిసి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరప మండల నాయకులు, రూరల్ మండల నాయకులు పాల్గొన్నారు.