పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పంతం నానాజీ

కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు చేసిన అనుచిత వ్యాఖ్యలను, నిరాధార ఆరోపణలును తనదైన శైలిలో కాకినాడ గొడరిగుంటలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్ ఖండించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సిటీ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.