ప్రజాసేవలో పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట, గోకవరం మండలం రంప యెర్రంపాలెం గ్రామానికి చెందిన చుక్క ధర్మయ్య గారి అబ్బాయి నాలుగు సంవత్సరాల క్రితం నేరేడు చెట్టు మీద నుండి పడిపోవడంతో లేవలేని స్థితిలో మంచం మీద ఉండడంతో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర అతని యోగక్షేమాలు తెలుసుకుని ఒక సంవత్సరానికి సరిపడే యూరిన్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది.