చిక్కం రవిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: కాట్రేనికోన మండలం, కుండలేశ్వరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు చిక్కం రవి ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడి తలకు ఆపరేషన్ చేయించుకుని, ఇంటిదగ్గర కోలుకుంటున్న వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని 10,000 రూపాయలు ఆర్థికసహాయం అందజేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ(పండు) సానబోయిన మల్లికార్జునరావు, పితాని రాజు, అక్కల లక్ష్మణరావు, మోటుపల్లి శ్రీను, గంగుమళ్ళ రవి, కోలా శ్రీనివాస్, మీసాల పూర్ణ చంద్ర శేఖర్, సలాది శ్రీను, సతీష్, గంగుమళ్ళ శంకర్, మీసాల శివ మొదలగువారు పాల్గొన్నారు.