మార్కాపురం జిల్లా చేయాలని చేయనున్న సైకిల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా చేయాలని సైకిల్ యాత్ర చేయనున్న జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్, జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మార్కాపురం కంభం సెంటర్లో పోలీస్ జీప్ కు అడ్డంగా కూర్చొని పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-14.07.01.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-14.07.00-1024x768.jpeg)